కాలం మారింది టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయి..ఎన్టీయార్ , మహేష్ బాబు,కళ్యాన్ రాం ఇప్పుడు బాలయ్య!!!!
మన తెలుగు సినిమా కథలి ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములా చుట్టూనే తిరుగుతు వుంటాయి . రొటీన్ గా వున్నా సరే ఫార్ములా మిస్స్ అవ్వకూడదనే ఉద్దేష్యం తో అవే ఎంచుకోవడం అలవాటు చేసుకున్నారు మన దర్శక , నిర్మాతలు . హీరో, హీరోయిన్, మధ్యలో విలన్... ఆరు పాటలు, నాలుగు ఫైట్ల మధ్య వుండె కథలు కి బాగా అలవాటు పడిపోయారు .... వీటితో పాటు ‘ఓ సందేషం ’ కూడా చెప్పొచ్చుగా అనేది సినీ విశ్లేషకుల మాట. సినిమా అనేది వినోదానికి సంభందించినది అయినా సమాజాన్ని మేలుకొలుపే సత్తా వుంది సినిమాకి .
కానీ ఇప్పుడు పద్ధతి మారింది. సందేశాత్మక సినిమాలు తీస్తే చూడరు అనే సందేహాల్ని పారవేయటానికి చేయడానికి మన దర్శకులు... దాన్ని నమ్మడానికి కథానాయకులూ కూడా సిద్ధమయ్యారు.
ఇక పాత రోజుల్లోకి పోతే చాలా సినిమాలు సందేసాత్మక సినిమాలే..కాని కాలం మారే కొద్ది మన టాలీవుడ్ ఆ సినిమాలకు దూరమయ్యి మూస కథలను ప్రారంభించటం మొదలుపెట్టింది...వాటివల్ల నిర్మాతలతో పాటు...కథనాయకులు కూడా దెబ్బ తిన్నారు..
కాని ఇప్పుడు కాలం మారినట్టు అనిపిస్తుంది..మెల్ల మెల్లగ సందేసాత్మక సినిమాలు తియ్యటం మొదలుపెట్టారు...
అవి కనుక చూసుకుంటే
టాలీవుడ్ రికార్డులను తిరగ రాసినా ‘జనతా గ్యారేజ్’లో ప్రకృతిని కాపాడండి అంటూ ఎన్టీఆర్ చెప్పిన సందేశం కూడా ఆకట్టుకొంది. దానితో పాటు జనాలు కూడా ఈ సినిమాను చూసి కొన్ని లక్షల మొక్కలు నాటారంటె అతిశయోక్తి కాదు.
ఇక పొతే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు వూరి దత్తత నేపథ్యం చుట్టూ సాగిన కథే...అది కొడా మంచి విజయం సాధించిన విషయం విదితమే .
లేటెస్ట్ గ వచ్చినా ఇజం కూడా అలాంటిదే ‘దేశం కోసం చావండ్రా... అంతకంటే పెద్ద పనేముంది’ అంటూ కళ్యాణ్ రాం కూడా మంచి హిట్ కొట్టాడు..
ఇకపొతే బాలయ్య తన 101 వ చిత్రంగా రైతు అనే సినిమాను క్రిష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కించటానికి సిద్ధం అవుతున్నాడు....ఇందులో బాలయ్య బాబు రైతు ల కోసం పోరాడే కథానాయకుడిగా కనిపిస్తాడు...
దీన్ని బట్టి చూస్తే మన టాలీవుడ్ ఇండస్ట్రీ మెల్లగా మూస కథల నుంచి బయటకు వస్తున్నట్లు అనిపిస్తుంది కదూ ..
మన తెలుగు సినిమా కథలి ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములా చుట్టూనే తిరుగుతు వుంటాయి . రొటీన్ గా వున్నా సరే ఫార్ములా మిస్స్ అవ్వకూడదనే ఉద్దేష్యం తో అవే ఎంచుకోవడం అలవాటు చేసుకున్నారు మన దర్శక , నిర్మాతలు . హీరో, హీరోయిన్, మధ్యలో విలన్... ఆరు పాటలు, నాలుగు ఫైట్ల మధ్య వుండె కథలు కి బాగా అలవాటు పడిపోయారు .... వీటితో పాటు ‘ఓ సందేషం ’ కూడా చెప్పొచ్చుగా అనేది సినీ విశ్లేషకుల మాట. సినిమా అనేది వినోదానికి సంభందించినది అయినా సమాజాన్ని మేలుకొలుపే సత్తా వుంది సినిమాకి .
కానీ ఇప్పుడు పద్ధతి మారింది. సందేశాత్మక సినిమాలు తీస్తే చూడరు అనే సందేహాల్ని పారవేయటానికి చేయడానికి మన దర్శకులు... దాన్ని నమ్మడానికి కథానాయకులూ కూడా సిద్ధమయ్యారు.
ఇక పాత రోజుల్లోకి పోతే చాలా సినిమాలు సందేసాత్మక సినిమాలే..కాని కాలం మారే కొద్ది మన టాలీవుడ్ ఆ సినిమాలకు దూరమయ్యి మూస కథలను ప్రారంభించటం మొదలుపెట్టింది...వాటివల్ల నిర్మాతలతో పాటు...కథనాయకులు కూడా దెబ్బ తిన్నారు..
కాని ఇప్పుడు కాలం మారినట్టు అనిపిస్తుంది..మెల్ల మెల్లగ సందేసాత్మక సినిమాలు తియ్యటం మొదలుపెట్టారు...
అవి కనుక చూసుకుంటే
టాలీవుడ్ రికార్డులను తిరగ రాసినా ‘జనతా గ్యారేజ్’లో ప్రకృతిని కాపాడండి అంటూ ఎన్టీఆర్ చెప్పిన సందేశం కూడా ఆకట్టుకొంది. దానితో పాటు జనాలు కూడా ఈ సినిమాను చూసి కొన్ని లక్షల మొక్కలు నాటారంటె అతిశయోక్తి కాదు.
ఇక పొతే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు వూరి దత్తత నేపథ్యం చుట్టూ సాగిన కథే...అది కొడా మంచి విజయం సాధించిన విషయం విదితమే .
లేటెస్ట్ గ వచ్చినా ఇజం కూడా అలాంటిదే ‘దేశం కోసం చావండ్రా... అంతకంటే పెద్ద పనేముంది’ అంటూ కళ్యాణ్ రాం కూడా మంచి హిట్ కొట్టాడు..
ఇకపొతే బాలయ్య తన 101 వ చిత్రంగా రైతు అనే సినిమాను క్రిష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కించటానికి సిద్ధం అవుతున్నాడు....ఇందులో బాలయ్య బాబు రైతు ల కోసం పోరాడే కథానాయకుడిగా కనిపిస్తాడు...
దీన్ని బట్టి చూస్తే మన టాలీవుడ్ ఇండస్ట్రీ మెల్లగా మూస కథల నుంచి బయటకు వస్తున్నట్లు అనిపిస్తుంది కదూ ..
0 comments:
Post a Comment