మళ్ళీ ఏంటిది తారక్ పై మరో కొత్త పుకారు...నిన్ననే న్యూస్ బయటకి వచ్చిందంటున్నారు...
జనతాగ్యారేజ్ లాంటి భారీ విజయం తర్వాత తారక్ తన కొత్త ప్రోజెక్ట్ కి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం వచ్చింది..
ఆ డైరెక్టర్ మరెవరో కాదు..పవర్ మూవీ దర్శకుడు కె.ఎ.స్ రవీంద్రా అలియాస్ బాబి అని తెలిసింది..త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వటానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది ..
కాని ఇంతలోనె ఆ ప్రోజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు పుకార్లు వస్తున్నాయి..ఇవి ఎంత వరకు నిజమో కాని త్వరలో తారక్ మాత్రం ఈ పుకార్లన్నింటికి చెక్ పెట్టాలనుకుంటున్నాడంటా ....
మరి ఆ వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే....
0 comments:
Post a Comment